Home Latest News తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి | తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి| వైకుంఠ ఏకాదశి| తిరుమల| వైకుంఠ ఏకాదశి| TTD| శ్రీవారి ఆలయం| ఏఈవో వెంకయ్య చౌదరి| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – ACPS NEWS

తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి | తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి| వైకుంఠ ఏకాదశి| తిరుమల| వైకుంఠ ఏకాదశి| TTD| శ్రీవారి ఆలయం| ఏఈవో వెంకయ్య చౌదరి| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – ACPS NEWS

by Admin_swen
0 comments
తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి | తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి| వైకుంఠ ఏకాదశి| తిరుమల| వైకుంఠ ఏకాదశి| TTD| శ్రీవారి ఆలయం| ఏఈవో వెంకయ్య చౌదరి| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్

డిసెంబర్ 29, 2025 8:41PMన పోస్ట్ చేయబడింది


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీ రేపు శ్రీవారిని దర్మించనుంది. రేణిగుంట విమానశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావులకేశవ్ స్వాగతం పలికారు. సీఎం సతీమణి, అల్లుడు, కూతురు మనుమడిని ఆప్యాయంగా పలుకరించారు.

గాయత్రి గెస్ట్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో చౌదరి మంత్రులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని, పద్మావతి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుని, అనంతరం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird