
డిసెంబర్ 29, 2025 5:57PMన పోస్ట్ చేయబడింది

ప్రముఖ కవి, తత్వవేత్త బిక్కి కృష్ణ రాసిన”సాయితత్వం-లీలారహస్యం”అన్న గ్రంథాన్ని విశ్రాంత ఇన్ కం టాక్స్ ఛీప్ కమీషనర్ యం. నరసింహప్ప హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన చిత్రాన్ని ఆవిష్కరించారు. శ్రీ భం సాయి సేవాట్రస్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి డా. వి. డి. రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో కవయిత్రులు డా. రాధా కుసుమ,పద్మశ్రీలతలు పుస్తకాన్ని సమీక్షించారు. భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశోధించి బిక్కి కృష్ణ సాధికారికంగా సాయితత్వం గ్రంథాన్ని రచించారు. ఈ సమావేశంలో యలవర్తి ధనలక్ష్మి,మారెళ్ళ రాజరాజేశ్వరి, కోగంటి శాంతిశ్రీ, జరుగుతుంది.
