Home Latest News సిగాచీ పరిశ్రమ సీఈఓ అరెస్ట్ | సిగాచి ఇండస్ట్రీ సీఈవో అరెస్ట్| అమిత్ రాజ్ సిన్హా| సంగారెడ్డి జిల్లా| పథమైలారం| పారిశ్రామిక పట్టణం| తెలంగాణ హైకోర్టు| AAG – ACPS NEWS

సిగాచీ పరిశ్రమ సీఈఓ అరెస్ట్ | సిగాచి ఇండస్ట్రీ సీఈవో అరెస్ట్| అమిత్ రాజ్ సిన్హా| సంగారెడ్డి జిల్లా| పథమైలారం| పారిశ్రామిక పట్టణం| తెలంగాణ హైకోర్టు| AAG – ACPS NEWS

by Admin_swen
0 comments
సిగాచీ పరిశ్రమ సీఈఓ అరెస్ట్ | సిగాచి ఇండస్ట్రీ సీఈవో అరెస్ట్| అమిత్ రాజ్ సిన్హా| సంగారెడ్డి జిల్లా| పథమైలారం| పారిశ్రామిక పట్టణం| తెలంగాణ హైకోర్టు| AAG

డిసెంబర్ 28, 2025 12:27PMన పోస్ట్ చేయబడింది


సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు వచ్చారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 58 మంది కార్మికులు మృతి చెందడంతో పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు.సిగాచీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో స్పష్టం చేసింది.

అయితే ఈ కేసులో ఇప్పటికీ బాధ్యులను గుర్తించకపోవడంపై గత నెలలో తెలంగాణ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులను ఎందుకు గుర్తించలేకపోయారని మండిపడిన కోర్టు, ఏఏజీ పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ అధికారి కోర్టు ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. మరోవైపు, న్యాయం కోసం బాధిత కుటుంబాలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird