Home Latest News దేశ శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్లే : టీపీసీసీ చీఫ్ | కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం| గాంధీ భవన్| టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్| ఇందిరా గాంధీ| రాజీవ్ గాంధీ| సీఎం రేవంత్ రెడ్డి| పివి నరసింహారావు – ACPS NEWS

దేశ శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్లే : టీపీసీసీ చీఫ్ | కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం| గాంధీ భవన్| టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్| ఇందిరా గాంధీ| రాజీవ్ గాంధీ| సీఎం రేవంత్ రెడ్డి| పివి నరసింహారావు – ACPS NEWS

by Admin_swen
0 comments
దేశ శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్లే : టీపీసీసీ చీఫ్ | కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం| గాంధీ భవన్| టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్| ఇందిరా గాంధీ| రాజీవ్ గాంధీ| సీఎం రేవంత్ రెడ్డి| పివి నరసింహారావు

డిసెంబర్ 28, 2025 11:02AMన పోస్ట్ చేయబడింది


శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాసులు అర్పించారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ ఏర్పాటు చేస్తే మోదీ ప్రభుత్వం నీరుగారే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird