
నవంబర్ 24, 2025 10:06AMన పోస్ట్ చేయబడింది

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా న్యాయమూర్తి సూర్యకాంత్ సోమవారం (నవంబర్ 24) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మంత్రులు ప్రధాని నరేంద్రమోడీ, చాలా కేంద్ర, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు.
ఇలా ఉండగా సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ ఆ పదవిలో 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ స్వస్థలంహర్యానా. హర్యానా నుంచి తొలి సీఐ జస్టిస్ సూర్యకాంత్.
