
నవంబర్ 12, 2025 3:48PMన పోస్ట్ చేయబడింది
.webp)
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు తిరిగింది. కిడ్నీ రాకెట్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన యమున భర్తగా సూరిబాబుకి భార్య కానే కాదని ఆమె బంధువులు చెప్పారు. యమున ను పిక్నిక్ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకొచ్చి కిడ్నీలు కోసి అమ్మేసి, ఆమె ప్రాణాలను హరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
యమునా తల్లిదండ్రులు సూరమ్మ, నరసింగ రాజు బుధవారం మదనపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు చెప్పి బోరున విలపించారు. ఈ రోజు ఆరవ వెళ్లేందుకు అరకు కు పిక్నిక్ని మాయమాటలు చెప్పి మదనపల్లెకు తీసుకెళ్లారని కిడ్నీ రాకెట్లోని మధ్యవర్తులపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మృతి చెందారు.
కిడ్నీ రాకెట్ బ్రోకర్లైన కాకర్ల సత్య, పెళ్లి పద్మ, వెంకటేశ్వర్లు ఇంకొందరు పథకం ప్రకారం బాధితులురాలీని అర్ధరాత్రిలో మదనపల్లి ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి ఆపరేషన్ చేసి ఆదివారం కిడ్నీలు తొలగించడంతో చనిపోయినట్లు వారికి ఫోన్ చేసి మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
యమునకు భర్త బాలకృష్ణ చనిపోవడంతో విశాఖలోని ఓ పత్రికలో పని చేస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరం లేదని మాకు డబ్బు లేదని తల్లిదండ్రులు విలపించారు. వైద్యశాఖ నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ శాస్త్ర చికిత్సలు చేసిన గ్లోబల్ ఆసుపత్రిని అధికారులు మూసివేశారు.
