Home Latest News ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా…అమిత్‌షాకు ఫోన్ | ఢిల్లీ బ్లాస్ట్| ఎర్రకోట|ఢిల్లీ| మెట్రో స్టేషన్|కార్ బ్లాస్ట్| హై అలర్ట్| NIA|NSG| పేలుడు| సీపీ సజ్జనార్| హోంమంత్రి అమిత్ షా| ప్రధాని మోదీ – ACPS NEWS

ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా…అమిత్‌షాకు ఫోన్ | ఢిల్లీ బ్లాస్ట్| ఎర్రకోట|ఢిల్లీ| మెట్రో స్టేషన్|కార్ బ్లాస్ట్| హై అలర్ట్| NIA|NSG| పేలుడు| సీపీ సజ్జనార్| హోంమంత్రి అమిత్ షా| ప్రధాని మోదీ – ACPS NEWS

by Admin_swen
0 comments
ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా...అమిత్‌షాకు ఫోన్ | ఢిల్లీ బ్లాస్ట్| ఎర్రకోట|ఢిల్లీ| మెట్రో స్టేషన్|కార్ బ్లాస్ట్| హై అలర్ట్| NIA|NSG| పేలుడు| సీపీ సజ్జనార్| హోంమంత్రి అమిత్ షా| ప్రధాని మోదీ

నవంబర్ 10, 2025 8:24PMన పోస్ట్ చేయబడింది


ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పేలుడు ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నిస్తోంది. బాంబు పేలుడుపై ఢిల్లీ పోలీసు కమీషనర్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజీలో కీలక అంశాలను కనుగొన్నట్లు. ఫుటేజీ ఆధారంగా.. నెమ్మదిగా వెళ్తున్న కారులో పేలుడు గుర్తించారు.

ఆ కారు కూడా వాహనాలు ఎక్కువగా ఉన్న చోటికి పేలుడు జరిగినట్లుగా గుర్తించామన్నారు. ఆ కారు కావాలంటే రద్దీగా ఉన్న చోటికి వెళ్లి ? లేక కారులో వేరే వ్యక్తుల బాంబును అమర్చారా? పేలుడు ఎలా జరిగింది? అన్న విషయాలపై సమగ్ర దర్యాప్తు నిర్ధారించింది. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరగా.. క్షతగాత్రుల సంఖ్య 30కి చేరింది. ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird