Home Latest News మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ఆ ఇద్దరి నేతల కన్ను : బండి సంజయ్ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక| సీపీ వీసీ సజ్జనార్| ఎన్నికల కోడ్| తెలంగాణ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| BRS| కాంగ్రెస్ పార్టీ| బీజేపీ| నవీన్ యాదవ్| సునీత మాగంటి| లంకల దీపక్ రెడ్డి| బండి సంజయ్| బీజేపీ| కేటీఆర్ – ACPS NEWS

మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ఆ ఇద్దరి నేతల కన్ను : బండి సంజయ్ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక| సీపీ వీసీ సజ్జనార్| ఎన్నికల కోడ్| తెలంగాణ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| BRS| కాంగ్రెస్ పార్టీ| బీజేపీ| నవీన్ యాదవ్| సునీత మాగంటి| లంకల దీపక్ రెడ్డి| బండి సంజయ్| బీజేపీ| కేటీఆర్ – ACPS NEWS

by Admin_swen
0 comments
మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ఆ ఇద్దరి నేతల కన్ను : బండి సంజయ్ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక| సీపీ వీసీ సజ్జనార్| ఎన్నికల కోడ్| తెలంగాణ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| BRS| కాంగ్రెస్ పార్టీ| బీజేపీ| నవీన్ యాదవ్| సునీత మాగంటి| లంకల దీపక్ రెడ్డి| బండి సంజయ్| బీజేపీ| కేటీఆర్

నవంబర్ 8, 2025 7:32PMన పోస్ట్ చేయబడింది


దివంగత మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ కన్ను పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం షేక్‌పేట్ శివాజీ విగ్రహం వద్ద బండి సంజయ్ రోడ్ షో జరిగింది. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర ఆయన సూచించారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిగో కంప్లయింట్ కాపీ… పంపిస్తున్నా ముఖ్యమంత్రి..నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారని బండి సంజయ్ ప్రదర్శిస్తున్నారు. వాస్తవాలు చెబుతుంటే… నన్ను మతతత్వవాది అంటున్నరు.. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడని కేంద్ర మంత్రి అన్నారు. 80 శాతం మంది హిందువులారా…మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు కమలం పువ్వు గుర్తుపై గుడ్డి షేక్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందని చెప్పారు. హిందువులు వర్సెస్ ముస్లింల మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయి.

తురకోళ్ల రాజ్యం కావాలా? హిందువుల రాజ్యం కావాలా? తేల్చుకోండని ఓటర్లకు బండి సంజయ్ ఉన్నారు. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనరని ఆరొపించారు. కాంగ్రెసోళ్లు ముస్లింలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నారు. కేటీఆర్ నెంబర్ వన్ చోర్ అని ముడుతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకునే తిరిగే కేటీఆర్ కు వేల కోట్లు ఎట్లా వచ్చాయి అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో వేల మంది రైతులు చనిపోయిన సంగతి మర్చిపోదామా? పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక కూలీ పని చేసుకున్న విషయం మర్చిపోదామా అని అన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేస్తామని స్ఫష్టం చేశారు. అక్కడ పేదలకు ఇండ్లు కట్టి ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే… కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని. మోదీ తెలంగాణకు సాయం చేస్తుంటే.. కనీసం ఫోటో కూడా పెట్టడం లేదు. గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని కూడా చూడనీయకుండా వేధించారని కేంద్రమంత్రి అన్నారు. గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులున్నాయి. ఇవిగో రెండు ఆధార్ కార్డులు అని వాటిని చూపించారు. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పడం సిగ్గు చేటని. నెల రోజుల క్రితమే గోపీనాథ్ కొడుకు తారక్ సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడని బండి సంజయ్ చెప్పాడు

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird