
నవంబర్ 4, 2025 3:29PMన పోస్ట్ చేయబడింది

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రమాదాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని సిద్ధంగా ఉంది. రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రమాదానికి గల కారణాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక డిసెంబర్ 15వ తేదీ ఉదయం 11వ తేదీ ఉదయం 11లోపు సమర్పించాలని మానవ హక్కుల కమీషన్ స్పష్టం చేసింది.
ఈ ప్రమాదానికి కారణం టిప్పర్ వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమని స్థానికులు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బస్సుపైకి దూసుకొచ్చిన టిప్పర్ బోల్తా పడడంతో.. దాంట్లో ఉన్న కంకర మొత్తం ప్రయాణికులపై పడడంతో అందులో కూరుకుపోయి 24 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే.
