Home Latest News మొంథా ఎఫెక్ట్ ఇంకా ఉంది.. విపత్తుల శాఖ హెచ్చరిక | సైక్లోన్ నెలా ప్రభావం ఇంకా ఉంది| ap| విపత్తు| స్పందన| జాగ్రత్త| భారీ| వర్షాలు| రాష్ట్రం| విస్తృత| బలమైన – ACPS NEWS

మొంథా ఎఫెక్ట్ ఇంకా ఉంది.. విపత్తుల శాఖ హెచ్చరిక | సైక్లోన్ నెలా ప్రభావం ఇంకా ఉంది| ap| విపత్తు| స్పందన| జాగ్రత్త| భారీ| వర్షాలు| రాష్ట్రం| విస్తృత| బలమైన – ACPS NEWS

by Admin_swen
0 comments
మొంథా ఎఫెక్ట్ ఇంకా ఉంది.. విపత్తుల శాఖ హెచ్చరిక | సైక్లోన్ నెలా ప్రభావం ఇంకా ఉంది| ap| విపత్తు| స్పందన| జాగ్రత్త| భారీ| వర్షాలు| రాష్ట్రం| విస్తృత| బలమైన

అక్టోబర్ 29, 2025 10:29AMన పోస్ట్ చేయబడింది


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిగురుటాకుల వణికించిన మొంథా తుపాను తీరం దాటింది. ఇక క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పటికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన మొంథా.. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా బలహీనపడనుంది. ఈ వాయుగుండ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ గుర్తించింది.

కోస్తాంధ్రప్రాంతంలో మాత్రం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ. మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird