
పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 27, 2025 9:26 ఉద

కలియుగ ప్రత్యక్ష దైవం దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తుల భక్తుల. తిరుమల శ్రీవారి దర్శనం దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల కాకుండా కాకుండా దేశ దేశ, విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద సంఖ్యలో. ఇప్పుడు శ్రీవారి సాలకట్ల సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు.
శనివారం (సెప్టెంబర్ 27) ఉదయం శ్రీవారి శ్రీవారి కోసం వేచి ఉన్న ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు గంటలకు సమయం సమయం. ఇక ఇక (సెప్టెంబర్ 26) శ్రీవారిని మొత్తం 75 వేల 358 మంది. వారిలో 29 వేల 166 మంది తలనీలాలు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 58 లక్షల రూపాయలు.