
పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 24, 2025 8:51 PM
.webp)
తిరుమల శ్రీవారికి వైజాగ్కు వైజాగ్కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ ప్రైజెస్ పువ్వాడ పువ్వాడ మస్తాన్ రావు రావు, కుంకుమ రేఖ దంపతులు భారీ కానుక కానుక. .3 .3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ ఛైర్మన్ బీఆర్ నాయుడు .. దాతలను అభినందించి స్వామి వారి తీర్థప్రసాదాలు తీర్థప్రసాదాలు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ లక్ష్మీ, భాను భాను ప్రకాష్ రెడ్డి, నరేష్, శాంతారాం శాంతారాం.
మరోవైపు బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నాయుడు, ఈఓ ఈఓ సింఘాల్ పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన ఉత్సవాలకు అంకురార్పణ అంకురార్పణ. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని.
ధ్వజస్తంభంపై ఎగిరే ఈ ఈ గరుడ పతాకమే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా సకల దేవతలను, అష్టదిక్పాలకులను, అష్టదిక్పాలకులను, ఇతర గణాలను ఆహ్వానించే సూచికమని అర్చకులు. ధ్వజారోహణం అనంతరం శ్రీ శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల పెద్దశేష వాహనంపై వాహనంపై తిరుమాడ విహరిస్తూ భక్తులకు కనువిందు.
