
పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 20, 2025 5:37 PM

శంషాబాద్ ఎయిర్ఫోర్టులో డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్. దాదాపు దాదాపు .12 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం. దుబాయ్ నుంచి హైదరాబాద్కు హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళ బ్యాగ్ను తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి. నిందితురాలిని పోలీసులు అదుపులోకి.
గంజాయి తరలించిన ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం చట్టం 1985 కింద అరెస్టు చేసి విచారణ. హైడ్రోఫోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు. దీని అక్రమ అక్రమ, నిల్వ, విక్రయంపై ఇండియాలో కఠినమైన శిక్షలు అమల్లో. ఈ నేరం యొక్క తీవ్రతను బట్టి కోర్టు విచారణ.
హైడ్రోపోనిక్ గంజాయి అనేది అనేది మట్టి అవసరం లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పండించే అధిక నాణ్యత గల గంజాయి. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల మొక్కల అందించడంతో అందించడంతో, కృత్రిమ కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో ఇవి వేగంగా. సాధారణ గంజాయితో పోలిస్తే పోలిస్తే ఇందులోని మత్తు పదార్థం టెట్రా హైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటం వల్ల దీని ప్రభావం కూడా అధికంగా.
విదేశాల విదేశాల, ముఖ్యంగా ముఖ్యంగా థాయ్లాండ్ వంటి దేశాల నుంచి ఇది అక్రమంగా భారత్కు రవాణా. కొన్ని దేశాల్లో సాగుపై సాగుపై నిబంధనలు సడలింపులు ఉండటంతో ముఠాలు దీన్ని దీన్ని. ఒక్క కిలో కిలో హైడ్రోపోనిక్ గంజాయి రూ రూ .1 కోటి వరకూ. తరచుగా మహిళలను క్యారియర్లుగా క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు. ఇటీవలి కాలంలో శంషాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ .53 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం.
