
పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 17, 2025 9:58 PM
.webp)
పారిశ్రామిక వేత్తలకు వేత్తలకు రాష్ట్రప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని చంద్రబాబు నాయుడు నాయుడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిజినెస్ తో పోటీ పడలేరని సీఎం. విశాఖలో సీఐఐ- గ్లోబల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి మంత్రి నిర్మలా సీతా తో కలిసి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని సీఎం.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందని. సరైన సమయంలో సరైన సరైన చోట సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారని .. దేశానికి దేశానికి పెద్ద ఆస్తి అని సీఎం. ప్రధాని మోదీ నేతృత్వంలో నేతృత్వంలో భారత్ ఆర్ధిక వ్యవస్థగా ఉందని. 2028 నాటికే మూడో అతిపెద్ద అతిపెద్ద వ్యవస్థగా ఎదుగుతుందని స్పష్టం.
ఏపీ కూడా 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా లక్ష్యంగా రూపొందించామని సీఎం స్పష్టం. వన్ ఫ్యామిలీ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటంతో పాటు పాటు ..రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఆలోచనలను ప్రోత్సహిస్తామని. విభజన తర్వాత వారసత్వంగా వచ్చిన ఇబ్బందులను అధిగమించామని. 2019-24 మధ్య రాజకీయ పరిస్థితులు పరిస్థితులు, పాలనా కారణాల వల్ల ఏపీ చాలా అవకాశాలను కోల్పోయిందని సీఎం. ప్రస్తుతం ఏపీలో ఒక ఒక రెస్పాన్సిబుల్ అధికారంలో ఉందని ముఖ్యమంత్రి.
* వచ్చే ఆగస్టుకు భోగాపురం ఎయిర్ పోర్టు సిద్ధం*
ఏపీలో ఉన్న సుదీర్ఘ సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఆర్ధిక వ్యవస్థను వ్యవస్థను బలోపేతం చేస్తామని పారిశ్రామిక ఉద్దేశించి ఉద్దేశించి. దీని కోసం ఏపీలో ఏపీలో లాజిస్టిక్స్ రంగంపై దృష్టి పెట్టామని పోర్టులు పోర్టులు, ఎయిర్ ఎయిర్, రహదారులు, రహదారులు, రైల్వేలను సమన్వయం రవాణా వ్యయాన్ని తగ్గిస్తామని. ఈ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు. వచ్చే ఏడాది ఏడాది ఆగస్టు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపిన సీఎం సీఎం ..
త్వరలో అమరావతిలోనూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించినట్టు. హైదరాబాద్-అమరావతి-చెన్నైలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా. అమరావతి నగరాన్ని గ్రీన్ ఫీల్డ్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని .. విజయవాడ-గుంటూరులను అనుసంధానిస్తున్నట్టు అనుసంధానిస్తున్నట్టు. వచ్చే నెలలో విశాఖలో విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు అవుతుందని. టెక్నాలజీ పరంగా దేశంలోనే దేశంలోనే తొలి వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని.
సంజీవని ప్రాజెక్టు ద్వారా ద్వారా బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నట్టు. అలాగే డేటా లేక్ లేక్ ద్వారా ప్రభుత్వ శాఖల అనుసంధానం చేస్తున్నామని చేస్తున్నామని. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌర సేవలను అందిస్తున్నామని. సేవల నాణ్యత కోసం కోసం ప్రైవేటు కంపెనీల తరహాలోనే ఈ సేవలకు రేటింగ్ కూడా కోరుతున్నామని. అలాగే జీఎస్టీ స్లాబ్ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు ఓ గేమ్ చేంజర్ గా మారనున్నాయని.
