
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెద్దలకు పాలనపై పట్టు. కీలక నిర్ణయాలు తీసుకునే దశగా ప్రభుత్వం కూడా అడుగులు. అయితే, సీఎం చంద్రబాబు చంద్రబాబు ఈ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు. మంత్రివర్గంలో మార్పులకు ఆయన ఆలోచన చేస్తున్నట్లు. గడచిన ఆరు ఆరు నెలలుగా మంత్రివర్గంలోకి తీసుకున్న కొందరి నేతల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని భావిస్తున్న భావిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్లు. ఈ జాబితాలో నలుగురు మంత్రులు ఉన్నట్లు. అందుకు అనుగుణంగా మార్పులు మార్పులు చేర్పులు ఏర్పాట్లను ఆయన చేస్తున్నట్లు. కొత్త యాడాదిలోనే ఈ నిర్ణయం ఉంటుందని. ఈ నేపథ్యంలోనే బాబు బాబు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ కాబోతున్న మంత్రులు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ. మంత్రులుగా ఎవరు పనితీరు పనితీరు ఎలా ఉంది అన్నదానిపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమాచారాన్ని. వారి పనితీరును బట్టి వారికి మార్పులు కూడా. ఈ నేపథ్యంలోనే సరిగా సరిగా పనిచేయని మంత్రులపై వేటు ఆయన సన్నాహాలు సన్నాహాలు. ఇప్పటికే సదరూ మంత్రులకు ఆయన హెచ్చరికలు జారీ. అయినప్పటికీ వారి పనితీరులో పనితీరులో మార్పు రాకపోవడంతో వారిని తొలగించడమే మంచిదన్న అభిప్రాయానికి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినట్లు. పనితీరు సరిగా లేని లేని మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశాలు కల్పించే యోచనలో యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు.
మంత్రివర్గం నుంచి నుంచి తొలగించాలని భావిస్తున్న వారి జాబితాలో నాయకులు ఉండడం ఉండడం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో 24 మంది మంది మంత్రులు. వీరిలో జనసేనకు చెందిన ముగ్గురు మంత్రులు ఉండగా ఉండగా, బిజెపి నుంచి ఒకరు మంత్రిగా. మిగిలిన 20 మంది టీడీపీకి చెందిన మంత్రులే. మరో స్థానం ఖాళీగా. దీనిని జనసేనకు కేటాయించినట్లు. సంక్రాంతి తర్వాత జనసేనకు జనసేనకు సంబంధించిన మంత్రి స్థానంలో నాగబాబు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని. ఈ మేరకు ప్రమాణ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను కూడా నాగబాబు. ఈ క్రమంలోనే టిడిపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పల్లా శ్రీనివాసరావుకు కూడా అవకాశం లభిస్తుందని. ఒక స్థానమే ఖాళీ ఖాళీ ఉండగా పల్లా శ్రీనివాస్ కు ఎలా అవకాశం కల్పిస్తారని దానిపై చర్చ. బర్తరఫ్ అవుతారని భావిస్తున్న భావిస్తున్న మంత్రులు జాబితాలో రామచంద్రపురం ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి వాసంశెట్టి శుభాష్, పార్థసారథి ఉన్నట్లు ఉన్నట్లు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన చెందిన మరో పైన వేటు పడుతుందని. ఆయన విజయనగరం జిల్లాకు చెందిన మంత్రిగా. మంత్రిగా ఆయనకు ఆయనకు బాధ్యతలు అప్పగించినప్పటికీ విజయనగరం జిల్లాలో ప్రతిపక్షం హడావిడి అధికంగా ఉండడం పట్ల పట్ల సీఎం నాయుడు అసహనంతో ఉన్నట్లు. మరో స్థానానికి సంబంధించి సంబంధించి జనసేనకు చెందిన ఒక మంత్రిని తప్పించే యోచనలో సీఎం ఉన్నట్లు. ఏది ఏమైనా నలుగురు నలుగురు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం కలిపించే రాష్ట్రంలో రాష్ట్రంలో సీఎం పట్ల సర్వత్ర ఆసక్తి. కొత్తగా ఎవరికి బాధ్యతలు దక్కుతాయి అన్న చర్చ జోరుగా.
మూడు లక్షల కోట్లతో ఏపీ ఏపీ బడ్జెట్ .. కీలక శాఖలకు కేటాయింపులు ఇవే ఇవే
గోరింటాకు ఆరోగ్యాన్ని పెంచే అద్భుతం!
