
పోస్ట్ చేసిన తేదీ అక్టోబర్ 4, 2025 9:57 AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో భక్తులతో. శ్రీవారి సాలకట్ల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత పది రోజులుగా భక్త జన సంద్రంగా మారిన మారిన తిరుమలలో కూడా భక్తుల రద్దీ. వారాంతం కావడంతో శనివారం (అక్టోబర్ 4) భక్తులు తిరుమలేశుని దర్శనానికి.
ఉదయం శ్రీవారి దర్శనం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి ఆక్టోపస్ వరకూ వరకూ. టోకెన్లు లేని భక్తులకు భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 73 వేల 581 మంది. వారిలో 28 వేల 976 మంది తలనీలాలు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 60 లక్షలు.
